Posted on 2025-10-14 15:30:24
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ కేంద్రంలోని 5th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఎస్ఐ ఎం గంగాధర్ తన బృందం తో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా 40 సంవత్సరాల వయసు గల సయ్యద్ ఇషాక్ వయస్సు శక్కర్ నగర్, బోధన్ అను వ్యక్తి మద్యం సేవించి బండి నడుపుతు పట్టుపడగా బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి మద్యం సేవించినట్లు నిర్దారించినట్లు తెలిపారు. కోర్టు లో ప్రవేశ పెట్టగా మేజిస్ట్రేట్ రెండు రోజులు జైలు శిక్ష విధించారు. పట్టుబడ్డ వ్యక్తిని జైలు కు తరలించడం జరిగిందన్నారు.
పట్టణ పరిధిలో ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే వారికీ కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని, కావున ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపవద్దు అని విజ్ఞప్తి చేశారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >