| Daily భారత్
Logo




కొడుకు మరణ వార్త తట్టుకోలేక తల్లి మృతి

News

Posted on 2024-01-06 14:03:41

Share: Share


కొడుకు మరణ వార్త తట్టుకోలేక తల్లి మృతి

డైలీ భారత్, మెదక్:మెదక్ జిల్లాలోగంటల వ్యవధిలో తల్లికొడుకు ఇద్దరు మృతి చెందిన విషాద సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హవేలిఘనపూర్ మండలం కూచన్ పల్లి గ్రామంలో నర్సింలు గౌడ్(35) గుండెపోటుతో శనివారం తెల్లవారు జామున మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న తల్లి లక్ష్మి(55) కొడుకు మరణాన్ని తట్టులేక పోయింది. అదే సమ యంలో గుండెపోటు రావడంతో తల్లి కూడా చనిపోయింది.

ఒకే కుటుంబంలో కొద్ది గంటల సమయంలోనే తల్లికొడుకు ఇద్దరు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామంలోనూ విషాద ఛాయలు అలుము కున్నాయి.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >