Posted on 2025-10-23 18:21:59
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంపాపకొల్లు మాజీ ఎంపీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, జూలూరుపాడుమున్నూరు కాపు మండల మాజీ అధ్యక్షులు పేద ప్రజల ఆరాధ్య దైవం "రోకటి సురేష్"59వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమానులు, గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు, కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలు మాట్లాడుతూ "సురేష్"అన్న చేసిన సేవలు గుర్తు చేస్తూ, ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి కట్టుగా కృషిచేస్తాం అని ఆయన ఆశయాలు జూలూరుపాడు మండల ప్రజల వైపు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు, ఆయన సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పాల్గొంటారని అన్నారుఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >