Posted on 2025-10-24 14:44:44
సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని బోధన్ బస్టాండ్ దగ్గరలో అరటిపండ్ల బండి పెట్టుకొని వ్యాపారం నిర్వహిస్తున్న కరీము అనే వ్యక్తికి శుక్రవారం అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చిన అతనికి తక్షణమే ట్రాఫిక్ సిబ్బంది ఏ ఆర్ ఎస్ ఐ కోటేశ్వర్ రావ్ స్పందించి అతనికి ప్రథమ చికిత్స చేసి వాళ్ల సోదరుడిని పిలిపించి ఇంటికి పంపించారు. పోలీసుల ట్రాఫిక్ పోలీసుల తరఫున పేద కుటుంబానికి రూ 500/- రూపాయల నగదు అందించారు ఈ సందర్బంగా సదరు వ్యక్తి ని ఆదుకొని సహాయం చేసిన ట్రాఫిక్ సిబ్బంది ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అభినందించారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >