Posted on 2025-10-27 12:45:48
జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన కవిత వ్యాఖ్యలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్లో జాగృతి రెండు రోజులపాటు జరిగిన జనంబాట కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఓటమికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణమని ఆరోపించారు. అంతేగాక తన ఓటమికి కొందరు కుట్ర పన్నరాని పేర్కొన్నారు. ఇంతకి ఎవరా ఎమ్మెల్యేలు అనే చర్చ జిల్లాలో మొదలైంది. పార్టీకి వ్యతిరేకంగా ఏం చేయకున్నా బీ ఆర్ ఎస్ నుంచి తనను బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు స్పందిస్తారా? మౌనాన్ని పాటిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే మరి.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >