Posted on 2025-10-31 11:36:40
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకరకగూడెం మండలంలోని అక్రమంగా 20 కింటల రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తుండగా సివిల్ సప్లై అధికారి శివకుమార్, ఎస్సై నాగేశ్వరరావు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి మాట్లాడుతూకరకగూడెం మండలంలోని చిరుమల గ్రామంలో ప్రభుత్వ సరఫరా 20 క్వింటాల రేషన్ బియ్యం పౌల్ట్రీ ఫారానికి రవాణా చేస్తున్నారని సమాచారం తెలవడంతో ఆ ప్రాంతానికి చేరుకొని ట్రాక్టర్లు ఉన్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామని వారిపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు ఎటువంటి సమాచారమైన భద్రాద్రి కొత్తగూడెం సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >