Posted on 2025-11-05 12:42:17
రియాజ్ చేతిలో గాయపడ్డ అసిఫ్ ఆందోళన
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కొంత మంది వ్యక్తులు తనను ఫేక్ కరెన్సీ కేసులో ఇరికించాలని కుట్రలు పన్నుతున్నారని రౌడీ షీటర్ రియాజ్ చేతిలో గాయపడ్డ రియాజ్ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన రియాజ్ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్ గాయపడ్డ విషయం తెలిసిందే.. బుధవారం నగరంలోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందిన రౌడీషీటర్ రియాజ్కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రియాజ్ను పట్టుకునే సమయంలో తన చేతులపై కత్తితో తీవ్రంగా దాడి చేశాడని పేర్కొన్నారు. అనంతరం సిపిని కలిసి తనకు రియాజ్ కు ఎలాంటి సంబంధాలు లేవని నకిలీ కరెన్సీ నోట్ల విషయంలో తనను కొందరు కావాలని ఇరికించాలని కుట్ర పన్నుతున్నారని సిపిజి ఇరికించాలని కుట్ర పన్నుతున్నారని సిపికి ఆసిఫ్ ఫిర్యాదు చేశారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >