Posted on 2025-11-05 14:39:06
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కార్తీక పౌర్ణమి వేళ ఆకాశంలో సూపర్ మూన్ ఆకట్టుకుంటోంది. చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి దగ్గరగా వచ్చాడు. ఇప్పుడు చంద్రుడు భూమికి 3,57,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సాధారణ రోజుల కంటే ఇవాళ 17వేల కిలోమీటర్ల దగ్గరికి వచ్చాడు. వెంటనే బయటికి వెళ్లి ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించండి. చంద్రుడు ఇలా భూమికి సమీపంగా రావడం ఈ ఏడాది ఇది రెండోసారి కావడం విశేషం. వచ్చే నెల మరోసారి చంద్రుడు భూమికి దగ్గరగా రానున్నాడు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >