Posted on 2025-11-08 07:12:21
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఆన్లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటనఎస్సై వెలుగులోకి వచ్చింది. ఎస్సై రాజశేఖర్ వివరాల ప్రకారం.. రామారెడ్డి(ఎం) రెడ్డిపేట వాసి రాజు చరవాణికి వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, లక్ష ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో బాధితుడి నుండి ఒక లక్ష రెండువేల 960 రూపాయలు తన ఖాతాలో బదిలీ చేయించుకున్నాడు. ఆ తర్వాత తాను మోసపోయినట్లుగా తెలిసిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >