Posted on 2025-11-14 04:14:24
డైలీ భారత్, న్యూఢిల్లీ:ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ ఘోర ఘటనపై దర్యాప్తు వేగంగా సాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన హ్యుందాయ్ ఐ20 కారును నడిపిన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని భద్రతా దళాలు ధ్వంసం చేశాయి.
జమ్ముకశ్మీర్ పుల్వామాలోని అతడి నివాసాన్ని గురువారం అర్ధరాత్రి తర్వాత కూల్చివేత ప్రక్రియ ప్రారంభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
దిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగానే ఈ చర్య చేపట్టినట్లు తెలిపాయి. గత సోమవారం ఎర్రకోట వద్ద జరిగిన ఈ పేలుడులో 13 మంది దుర్మరణం పాలయ్యారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >