Posted on 2025-11-14 20:48:31
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి ఆద్వర్యంలో శుక్రవారం నగరంలోని గూపన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా విద్యార్దులకు జీవన శైలి - నైపుణ్యత పై అవగాహన కల్పించారు
అలాగే చొక్కా గుండీలు ఉండిపోతే వేసుకొన్న చొక్కా పనికిరాకుండాపోదని తిరిగి ఉండిన చొక్కా గుండీ కుట్టుకోవడం ద్వారా తిరిగి దానిని వాడవచ్చని చొక్కా గుండి కుట్టుకునే విధానాన్ని నేర్పించారు మనం చేయ గల పనులను మనమే చేసే విధానాన్ని ఇప్పటినుండే నేర్చుకోవాలని తెలిపారు జీవితంలో ఒడిదుడుకుల వచ్చాయని భయపడితే మన లక్ష్యం అక్కడే ఆగిపోతుందని ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించుకుంటు వేళితే విజయం సాధించవచ్చాని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ శకుంతల లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి సర్విస్ హకో- ఆర్డినేటర్ డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, లైన్ డైరేక్టర్ సుజాత రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >