Posted on 2025-11-18 20:59:02
డైలీ భారత్, హైదరాబాద్: భూ సర్వే నివేదికను మార్చి ఇచ్చేందుకు 3 లక్షల రూపాయల లంచం అడిగిన సర్వేయర్ కిరణ్ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కిమ్స్ హాస్పిటల్ రోడ్డులో బాధితుడు నడుపుతున్న హోటల్ ఆక్రమించిన ప్రభుత్వ భూమిపై సర్వే జరిగినప్పుడు, నివేదికను మార్చడానికి కిరణ్ బాధితుడిని లంచం అడిగాడు. బాధితుడు ACBని ఆశ్రయించడంతో, ఈరోజు లక్ష రూపాయలు తీసుకునేందుకు సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన కిరణ్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్ స్థలంలో 999 నంబర్ గల ఇన్నోవా కారులో డబ్బును ఉంచమని సూచించినట్లు సమాచారం.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >