Posted on 2025-11-24 16:51:34
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో అత్యంత దారుణం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం దేవక్కపేట గ్రామంలో సోమవారం దారుణం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాలావత్ మోహన్(38)కు ఇద్దరు భార్యలు. కుటుంబ కలహాలతో మోహన్ తన భార్యలు అయిన ఇద్దరూ భార్యామణులు మోహన్ పై డీజిల్ పోసి కాల్చి చంపారు. మోహన్ కు ఐదుగురు కూతుళ్లు ఉన్నట్లు గ్రామస్తుల ద్వారా సమాచారం అందుతుంది. ఈ ఘటన ద్వారా గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చినట్లు సమాచారాన్ని సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అసలు మోహన్ అనే వ్యక్తిపై తన భార్యలు ఎందుకు హత్యకు పాల్పడ్డారు అనే విషయం విచారణ ద్వారా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >