Posted on 2025-11-25 11:02:46
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రణతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని లో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొని రాష్ట్ర స్థాయి కి ఎంపికైంది. మండలస్థాయిలో ఎస్ జీఎఫ్ అండర్-14 బాలికల వాలీబాల్ పోటీలు ఆగస్టులో భద్రాచలంలో నిర్వహించారు. ఈ పోటీల్లో ఎంపికైన ప్రణతి ఇదే నెల చివరిలో భద్రాచలంలో జరిగిన జోనల్ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపింది. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో కొత్తగూడెంలో జరిగిన జిల్లాస్థాయి వాలీ బాల్ పోటీల్లో ఎంపికై సత్తా చాటింది. రాష్ట్ర స్థాయి లో ఎంపికైన ప్రణిత ని మండల విద్య శాఖధికారి టీ. రమ, పి. డి. సుజాత, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >