Posted on 2025-12-11 08:16:56
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.బుధవారం షాబాద్ మండలం పెద్దవాడు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీవాణి నవీన్ గౌడ్ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందడానికి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఉంటే సులభతరం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవసరమన్నారు అందరూ సమిష్టిగా కృషి చేసి గెలిపించాలని తెలిపారు. ఇందులో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులున్నారు.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >