Posted on 2025-12-15 16:31:19
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం గానుగ బండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని పాకాల రాధా పరమేషుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల, సివిల్ సప్లై శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి ఉత్తమ్ సోమవారం విడుదల చేసిన వీడియో సందేశంలో మాట్లాడుతూ...పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిని పాకాల రాధా పరమేషుకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి పునాదులు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్బంగా గ్రామాభివృద్ది కోసం సరైన ప్రణాళికతో తన దగ్గరికి వస్తే ప్రభుత్వం నుండి వచ్చే నిధులు, పథకాలను సంపూర్ణంగా అందేలా చూస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >
వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
Posted On 2026-04-08 13:14:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్కు తరలింపు
Posted On 2026-04-08 12:27:46
Readmore >