Posted on 2025-12-20 10:39:08
విజయ కేతనం... ప్రజా పాలన విజయోత్సవం
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:తెలంగాణ పల్లెల్లో కాంగ్రెస్ జెండా రెపరెప లాడింది. ప్రజా తీర్పుతో గ్రామ గ్రామాన ప్రజా ప్రభుత్వం అడుగులు పడ్డాయి. 2047 నాటికి తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేసే రాష్ట్రంగా ఎదగాలనే రైసింగ్ తెలంగాణ లక్ష్యంతో గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా గ్రామ వికాసంలో భాగంగా రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యం హుజూర్ నగర్ నియోజక వర్గంలో రికార్డు స్థాయిలో గ్రామ పంచాయతీ లను కైవసం చేసుకున్న శుభ సందర్భంగా విజయం సాధించిన సర్పంచ్ లను వార్డు సభ్యులను గౌరవించుకునేందుకు శనివారం (డిసెంబర్ 20న) సాయంత్రం 04:00 గంటలకు హుజూర్ నగర్ లోని కౌండిన్య ఫంక్షన్ హాల్ వేదికగా నిర్వహించే ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేయాలని హుజూర్ నగర్ క్యాంపు కార్యాలయం నుండి ప్రకటన వెలువడింది
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >