| Daily భారత్
Logo




పల్లె నుంచి పట్టణం వరకు అభివృద్ధి పయనం

News

Posted on 2025-12-20 10:39:08

Share: Share


పల్లె నుంచి పట్టణం వరకు అభివృద్ధి పయనం

విజయ కేతనం... ప్రజా పాలన విజయోత్సవం

డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:​తెలంగాణ పల్లెల్లో కాంగ్రెస్ జెండా రెపరెప లాడింది. ప్రజా తీర్పుతో గ్రామ గ్రామాన ప్రజా ప్రభుత్వం అడుగులు పడ్డాయి. 2047 నాటికి తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేసే రాష్ట్రంగా ఎదగాలనే రైసింగ్ తెలంగాణ లక్ష్యంతో గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా గ్రామ వికాసంలో భాగంగా రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి  నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యం  హుజూర్ నగర్ నియోజక వర్గంలో రికార్డు స్థాయిలో గ్రామ పంచాయతీ లను కైవసం చేసుకున్న శుభ సందర్భంగా విజయం సాధించిన సర్పంచ్ లను వార్డు సభ్యులను గౌరవించుకునేందుకు శనివారం (డిసెంబర్ 20న) సాయంత్రం 04:00 గంటలకు హుజూర్ నగర్ లోని కౌండిన్య ఫంక్షన్ హాల్  వేదికగా  నిర్వహించే ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేయాలని హుజూర్ నగర్ క్యాంపు కార్యాలయం నుండి ప్రకటన వెలువడింది

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >