Posted on 2025-12-24 19:51:52
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సర్పంచ్ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామస్థులు ఆదర్శంగా నిలిచారు.ఎన్నికల ముందు గ్రామపెద్దల సమక్షంలో పోటీలో ఉన్న ఇద్దరు రూ.20లక్షలకు బాండ్ పేపర్ రాయగా ఓడిన అభ్యర్థికి రూ.3లక్షలు, మిగతా రూ.17లక్షలు గ్రామాభివృద్ధికి కేటాయించాలని తీర్మానించారు. దీంతోపాటు మద్యం, నోటుకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.దీంతో రంగాపూర్ గ్రామంపై జిల్లాప్రజలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >