Posted on 2025-12-24 19:52:36
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ వన్ లో హేమాద్రి గ్రాండ్ హోటల్ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిథిగా హాజరై బుధవారం ప్రారంభించిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ.హేమాద్రి గ్రాండ్ భాగస్వాములు, నిర్వాహకులు ఎంపీ డీకే అరుణకి ఘన స్వాగతం పలికారు.అనంతరం రిబ్బన్ కటింగ్ చేసి హోటల్ ను ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ గారు హోటల్ లోని ఫుడ్ బెస్ట్ క్వాలిటీ, టేస్టీ గా అందిస్తున్నారని అభిప్రాయం పంచుకున్నారు. హోటల్ నిర్వహణ రంగంలో హేమాద్రి గ్రాండ్ అంచలంచెలుగా ఎదగాలని హోటల్ భాగస్వాములకు సూర్యప్రకాష్, రాజవర్ధన్ లకు ఎంపీ డీకే అరుణ శుభాకాంక్షలు తెలిపారు..
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >