Posted on 2026-01-13 16:55:44
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహిళా ఐఏఎస్ ఆఫీసర్ను కించపరిచేలా వార్తలు ప్రసారం చేసిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో 8 మందితో సిట్ ఏర్పాటు చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. మహిళా ఏఐఎస్పై ఆరోపణలు చేసిన విషయంలో పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లపై కేసు నమోదైంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఫొటోలు అసభ్యకరంగా పోస్టు చేసిన వ్యవహారంలో కూడా మరో కేసు నమోదైంది. వీటిని విచారించేందుకు తాజాగా సిట్ ఏర్పాటైంది.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >