Posted on 2026-01-16 11:17:18
డైలీ భారత్, స్పెషల్:
కవితా శీర్షిక కనుమ
ప్రకృతి నేస్తమైన బసవన్నలు ఎక్కడా
అని అడిగింది కనుమ
బోసిపోయిన పశులదొడ్డి
చూసి కన్నీరు కార్చింది కనుమ
అంబా అనే పిలుపు వినబడని
ఇంటి ముంగిటకి రాలేనంటుంది కనుమ
పాడిలేక పనిలేక జనాలు వలసబాట పట్టిన
పల్లెల్లోకి రాలేనంటుంది కనుమ
రంగురంగుల రంగవల్లిలో గొబ్బెమ్మలు
లేవని, సంప్రదాయాలను వదిలేసిన
మనకు రథసారధి కాలేనంటుంది కనుమ
పాడిపశువుల ప్రేమాపాశము పంచుకుంటేనే
కనుమ
పాడిపశువులను పకృతిని పదికాలాలు
కాపాడుకోవాలని కోరుకుంటూ
కనుమ పండుగ శుభాకాంక్షలతో
రచన:
శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >