Posted on 2026-01-19 08:17:07
డైలీ భారత్, విశాఖపట్నం: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దోపిడీ కేసును విశాఖ నగర పోలీసులు విజయవంతంగా ఛేదించారు. లక్కీ షాపింగ్ మాల్ సమీపంలో ఈ నెల 14వ తేదీ తెల్లవారుజామున ఉదయం 04.15 నిమిషాలకు కొందరు యువకులు స్వస్థలానికి వెళ్లేందుకు వేచి ఉండగా, ముగ్గురు వ్యక్తులు వారిని బెదిరించి, గాయపరిచి ₹7,500/- నగదు దోచుకున్న ఘటనలో, గాజువాక క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేయగా, నిందితుల కోసం గాలించి, పోర్ట్ రోడ్ Y జంక్షన్ సమీపంలో ఇద్దరు నిందితులను గుర్తించి, అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ₹5,000 నగదు, దాడికి ఉపయోగించిన స్టీల్ చేతి కడియం మరియు నేర సమయంలో ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్కు పంపగా, మూడవ నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
@appolice.100 #dgpapofficial #dgpandhrapradesh #andhrapradeshstatepolice #vizagcitypolice
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >