Posted on 2026-01-23 18:27:42
డైలీ భారత్, కొండగట్టు:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి,యువనాయకులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టిడిపి వేములవాడ అడాహాక్ కమిటీ సభ్యులు & టి,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు.ఈ సందర్బంగా మోతె రాజిరెడ్డి గారు మాట్లాడుతూ యువగలం పేరుతో ప్రజాయాత్ర చేసి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసి కార్యకర్తలలో ధైర్యాన్ని నింపి నూతన ఉత్తేజాన్ని నింపిన యువ నాయకులు నారా లోకేష్ అని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మిద్దె ప్రకాష్,బత్తుల ప్రదీప్,ప్రవీణ్ గౌడ్,వినయ్ తదితరులు పాల్గొన్నారు..
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >