Posted on 2026-01-24 18:00:41
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోటార్ సైకిల్ పై ప్రభుత్వ నిషేధిత గంజాయి డొంకరాయ్ నుండి ఖమ్మం కి తరలిస్తున్న 3.2 కిలోల గంజాయి పట్టివేత ప్రభుత్వ అంచనా ప్రకారం సుమారు విలువ 1,63,000/- గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను బూర్గంపాడుమండలంసారపాక పల్లె ప్రకృతి వనం దగ్గర తనిఖీల్లో భాగంగా బూర్గంపాడు ఎస్సై నాగబిక్షం. గంజాయి పట్టుకున్నారు పట్టుబడిన నిందితుల వివరాలు తెలియజేసిన ఎస్సై
ఎస్.కె సాదిక్ , సయ్యద్ మౌలాలి ,బెజవాడ గోపి ఇద్దరు పరారీలో ఉన్నారు.
వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బూర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >