| Daily భారత్
Logo




ఎక్సైజ్ మహిళ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం

News

Posted on 2026-01-25 13:54:42

Share: Share


ఎక్సైజ్ మహిళ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలింపు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గంజాయి ముఠా దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌ సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం సౌమ్యను హైదరాబాద్‌కు తరలించారు. కారుతో ఢీకొట్టిన ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నారు. కాగా, నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులు తాము ప్రయాణిస్తున్న కారుతో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్యను ఢీకొట్టగా, ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

Image 1

రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-04 21:45:49

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు

Posted On 2026-05-04 21:41:50

Readmore >
Image 1

పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

Posted On 2026-05-04 20:24:36

Readmore >
Image 1

"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"

Posted On 2026-05-04 20:16:49

Readmore >
Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >