Posted on 2026-01-26 10:59:11
డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోజాతీయ జెండా అధ్యక్షులు భూక్య వీరునాయక్ ఎగరవేసినారు ఉపాధ్యక్షులు దోమలపల్లి గోపి, కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం అందించిన రోజు అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించిన రోజు ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులుగా జాతీయ జెండాను ఎగరవేయటం సంతోషంగా ఉందని వారు తెలియజేశారు మండలంలో గ్రామాల ప్రజలకు ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి బానోత్ రమేష్. సహాయ కార్యదర్శి భూక్య రమేష్. కోశాధికారి భూరం రమేష్. గౌరవ అధ్యక్షులు దారావత్ రాము. మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు తంబర్ల నరసింహారావు. పగడాల అఖిల్. కంచపోగు నరసింహారావు. మంద లక్ష్మణ్. తదితరులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >