Posted on 2026-01-25 23:23:47
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మండల సమాఖ్య ఆఫీస్ నందు అధ్యక్షులు గోదావరి గారి అధ్యక్షతన స్టేట్ సిఆర్పిల తో రెండవ రోజు శిక్షణా కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మండల సమాఖ్య పాలకవర్గం మరియు ఈసీ సభ్యులు డిపిఎం సురేష్ కుమార్ గారు జాతీయ ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సీసీలు విశ్వనాథం, గంగారెడ్డి, శ్రీనివాస్, సమైక్య సిబ్బంది లత, సవిత మరియు పర్యవేక్షణ సిబ్బంది లావణ్య పాల్గొనడం జరిగింది
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >