Posted on 2026-02-02 19:57:53
డైలీ భారత్, కామారెడ్డి: స్థానిక జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల హనుమాన్ మందిర్ (JBS) లో 1994-95 లో పదోతరగతి చదివిన వారంతా ఆదివారం కలుసుకున్నారు. పాతజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి తమ ఉపాధ్యాయులు సత్యనారాయణ, మోహనరెడ్డి, వీరన్న, భాస్కర్ రావు, మంజుల మరియు అరుణ జ్యోతి టీచర్ లను ఘనంగా సత్కరించి, వారి ఆశీర్వదాలు తీసుకున్నారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ 31 ఏళ్ల క్రితం చదివినవారంతా ఇప్పుడు సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం భోజన కార్యక్రమం మరియు ఆట పాటలతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. JBS సిండికేట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సత్యనారాయణ, స్వామి, సంతోష్, నర్సింలు బట్టు, శైలజ, సరిత, విశాలి, రాణి, తదితరులు పాల్గొన్నారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >