Posted on 2026-02-06 17:51:11
బొగ్గు గనుల తవ్వకం ప్రమాదం
డైలీ భారత్ మేఘాలయ: ర్యాట్ హోల్ మైనింగ్.. 18 మంది ప్రాణాలు బలిగొన్న బొగ్గు అక్రమ తవ్వకం మేఘాలయలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 18 మంది కార్మికులు మరణించారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా కొంతమంది గనిలో చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం 11:00 గంటలకు మేఘాలయలోని తూర్పు జైంటియా హిల్స్లో పేలుడు జరిగిందని తెలిపారు.
మేఘాలయ పోలీసు సూపరింటెండెంట్ వికాస్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ర్యాట్-హోల్ మైనింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
రాట్-హోల్ మైనింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన పద్ధతి. ఇందులో డైనమైట్ ఉపయోగించి సన్నని సొరంగాలను ఏర్పరిచి బొగ్గు తవ్వుతారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >