Posted on 2026-02-19 11:16:33
డైలీ భారత్, తిరుపతి: పెండింగ్ లో ఉన్న ప్రకటన బోర్డుల పన్నులు మార్చి నెలాఖరు లోపు చెల్లించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్ ప్రకటన సంస్థల ప్రతినిధులను ఆదేశించారు.
ప్రకటన బోర్డుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు, తదితర విషయాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులతో బుధవారం సాయంత్రం కమిషనర్ సమావేశం నిర్వహించారు. నూతన ప్రకటన పన్నుల జీఓ గురించిన విధానాలను వివరించారు
ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అనుమతులు లేకుండా ఎక్కడపడితే అక్కడ ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తున్నారనే పిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. గతంలో బోర్డులు ఏర్పాటు చేసిన వాటికి ఇప్పటికి పన్నులు చెల్లించడం లేదన్నారు. మార్చి 31 లోపు అన్ని పన్నులు చెల్లించకుంటే బోర్డులు తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. కొత్తగా బోర్డులు ఏర్పాటు చేసుకోవాలన్నా తప్పనిసరిగా నగరపాలక సంస్థ అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ శారదా దేవి, డిసిపీ ఖాన్, టిపిఓ మధు, తదితరులు పాల్గిన్నారు.
#MCT #hordings #Tirupati #maud_municipal #cdma_municipal #tsccl
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >