Posted on 2026-02-25 18:56:40
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా లోబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు రేపు గురువారం (26వతేదీ) ఖమ్మం పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వెలుగుమట్లలో తమ గూడు కోల్పోయి నిరాశ్రయులైన బడుగు జీవులను పరామర్శించి, ఓదార్చేందుకు గురువారం 11గంటలకు పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ ఖమ్మం చేరుకుంటారని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో హాజరై వెలుగుమట్ల బాధితులకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా, కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాల్సిందిగా ఎంపీ వద్దిరాజు కోరారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >