Posted on 2026-03-11 09:28:55
డైలీ భారత్, చంద్రంపేట: సర్వేజన ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న Road saftey championship 2025-26 అనే అంశం మీద రహదారి భద్రత పై అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేసిన విధంగా 10/03 2026 మంగళ వారం నాడు సిరిసిల్ల మండల లోని చంద్రంపేటZPHS పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు కె. మిరియం కోఆర్డినేటర్ గా మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు K. పద్మ, ఉపాధ్యాయ ఉపాధ్యాయిని బృందం: రవి (మ్యాథ్స్), మధుసుధన్ (హిందీ), రమ (తెలుగు) బయాలజీ (అంజలి), ఫిజిక్స్ (అనిల్), లత (పేట్), త్రివేణి (ఆర్ట్) కలిసి విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించగా ఉత్సాహంతో విద్యార్థులు వారి ప్రతిభను ప్రదర్శించారు.
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >