| Daily భారత్
Logo




వెంకటాపూర్ శివారులో జూదం స్థావరం పై పోలీసుల దాడి

News

Posted on 2026-03-14 08:10:42

Share: Share


వెంకటాపూర్ శివారులో జూదం స్థావరం పై పోలీసుల దాడి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లాలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని ఓ గుడిసెలో కొంతమంది వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ బృందం స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించింది. దాడి సమయంలో అక్కడ నలుగురు వ్యక్తులు జూదం ఆడుతూ పోలీసులకు చిక్కారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లు, రెండు బైక్‌లు, ప్లేయింగ్ కార్డులు మరియు రూ.8,100 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


#sircillajillapolice #rajannasircilla #sircilla_rajanna_district

Image 1

సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

Posted On 2026-04-11 08:51:32

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం మిషన్ మాయం

Posted On 2026-04-11 08:33:02

Readmore >
Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >
Image 1

బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-10 20:41:31

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ

Posted On 2026-04-10 20:39:34

Readmore >