Posted on 2026-03-15 14:59:08
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచూరు పల్లి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ అజయ్ మరియు సేవా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సత్తుపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత రక్తదాన శిబిరం & ఉచిత వైద్య శిబిరం ని మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ తంబళ్ల రవి రిబ్బన్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు, కార్యక్రమం లో భాగంగా 19 వ సారి బ్లడ్ డొనేట్ చేసిన మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ తంబళ్ల రవి,సత్తుపల్లి గాయత్రి హాస్పిటల్ డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉచితంగా పేసెంట్లు ని చూసి ఉచితంగా టాబ్లెట్స్ అందించడం జరిగింది,ఇ కార్యక్రమంలో గాయత్రీ హాస్పిటల్ సిబ్బంది,మేము సైతం ఫౌండేషన్ సభ్యులు,rmp అజయ్, తదితరులు పాల్గొన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >