Posted on 2026-03-15 14:59:08
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచూరు పల్లి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ అజయ్ మరియు సేవా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సత్తుపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత రక్తదాన శిబిరం & ఉచిత వైద్య శిబిరం ని మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ తంబళ్ల రవి రిబ్బన్ కటింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు, కార్యక్రమం లో భాగంగా 19 వ సారి బ్లడ్ డొనేట్ చేసిన మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ తంబళ్ల రవి,సత్తుపల్లి గాయత్రి హాస్పిటల్ డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉచితంగా పేసెంట్లు ని చూసి ఉచితంగా టాబ్లెట్స్ అందించడం జరిగింది,ఇ కార్యక్రమంలో గాయత్రీ హాస్పిటల్ సిబ్బంది,మేము సైతం ఫౌండేషన్ సభ్యులు,rmp అజయ్, తదితరులు పాల్గొన్నారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >