" /> ." /> ." />
Posted on 2026-03-16 13:46:19
గంటల క్యూలు లేకుండా చికిత్స..
డైలీ భారత్, ఆంధ్రప్రదేశ్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రిలో గంటల తరబడి క్యూలో నిలబడి ఓపి టోకెన్ తీయాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సాప్లో "Hi" అని మెసేజ్ పంపితేనే టోకెన్ బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.వాట్సాప్ నంబర్ 95523 00009కి మెసేజ్ పంపాలి.ఈ సౌలభ్యంతో రోగులు సమయాన్ని ఆదా చేసుకుని, ముందుగానే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. క్యూలైన్ లేకుండా సౌకర్యవంతంగా చికిత్స పొందవచ్చు.ఈ డిజిటల్ సేవ రోగుల అసౌకర్యాన్ని తగ్గించి, ఆరోగ్య సేవలను మరింత సులభతరం చేస్తుందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >