Posted on 2026-03-17 18:20:28
డైలీ భారత్, కామారెడ్డి: శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో పవిత్రమైన ఆరోగ్య పూజ నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది .
ఈ పుణ్య కార్యక్రమం ఎర్రం చంద్రశేఖర్ మరియు నాగరాణి కుటుంబం భక్తులకు అన్నప్రసాదం అందజేయబడింది. కావున వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాo.
ఈ పవిత్ర కార్యక్రమంలో సుమారు 300 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మ భగవాన్ వారి దివ్య ఆశీస్సులు పొందారు.
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-13 22:31:22
Readmore >
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >