| Daily భారత్
Logo




శబరిమల యాత్రికులకు స్ఫూర్తిప్రదాత 85 ఏళ్ల శరత అమ్మ

News

Posted on 2026-03-20 21:33:08

Share: Share


శబరిమల యాత్రికులకు స్ఫూర్తిప్రదాత 85 ఏళ్ల శరత అమ్మ

డైలీ భారత్, శబరిమల: వయస్సు అనేది కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపిస్తూ..కేరళ రాష్ట్రం పత్తనంతిట్ట జిల్లా ఎడప్పవూరుకు చెందిన శరత అమ్మ, 85 ఏళ్ల వయస్సులోనూ తన మొక్కవోని దీక్షతో 45వ సారి అయ్యప్ప సన్నిధానాన్ని బుధవారం సందర్శించారు.ఒంటరిగానే యాత్రకు బయలుదేరిన బామ్మకు, ఆ మణికంఠుడే తోడు! చేతిలో ఉన్న అయ్యప్ప స్వామి రూపమే ఆమెకు కొండంత అండ. ఆమె అంకితభావం, అచంచలమైన విశ్వాసం నేటి తరం భక్తులకు ఒక గొప్ప మార్గదర్శకం.

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >