| Daily భారత్
Logo




శబరిమల యాత్రికులకు స్ఫూర్తిప్రదాత 85 ఏళ్ల శరత అమ్మ

News

Posted on 2026-03-20 21:33:08

Share: Share


శబరిమల యాత్రికులకు స్ఫూర్తిప్రదాత 85 ఏళ్ల శరత అమ్మ

డైలీ భారత్, శబరిమల: వయస్సు అనేది కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపిస్తూ..కేరళ రాష్ట్రం పత్తనంతిట్ట జిల్లా ఎడప్పవూరుకు చెందిన శరత అమ్మ, 85 ఏళ్ల వయస్సులోనూ తన మొక్కవోని దీక్షతో 45వ సారి అయ్యప్ప సన్నిధానాన్ని బుధవారం సందర్శించారు.ఒంటరిగానే యాత్రకు బయలుదేరిన బామ్మకు, ఆ మణికంఠుడే తోడు! చేతిలో ఉన్న అయ్యప్ప స్వామి రూపమే ఆమెకు కొండంత అండ. ఆమె అంకితభావం, అచంచలమైన విశ్వాసం నేటి తరం భక్తులకు ఒక గొప్ప మార్గదర్శకం.

Image 1

రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ

Posted On 2026-04-25 22:35:25

Readmore >
Image 1

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

Posted On 2026-04-25 22:28:14

Readmore >
Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

Posted On 2026-04-25 17:10:44

Readmore >
Image 1

కవిత "పాంచజన్యం" హామీలు

Posted On 2026-04-25 13:59:56

Readmore >
Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >