Posted on 2026-03-20 21:33:08
డైలీ భారత్, శబరిమల: వయస్సు అనేది కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపిస్తూ..కేరళ రాష్ట్రం పత్తనంతిట్ట జిల్లా ఎడప్పవూరుకు చెందిన శరత అమ్మ, 85 ఏళ్ల వయస్సులోనూ తన మొక్కవోని దీక్షతో 45వ సారి అయ్యప్ప సన్నిధానాన్ని బుధవారం సందర్శించారు.ఒంటరిగానే యాత్రకు బయలుదేరిన బామ్మకు, ఆ మణికంఠుడే తోడు! చేతిలో ఉన్న అయ్యప్ప స్వామి రూపమే ఆమెకు కొండంత అండ. ఆమె అంకితభావం, అచంచలమైన విశ్వాసం నేటి తరం భక్తులకు ఒక గొప్ప మార్గదర్శకం.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >