Posted on 2026-03-23 21:21:22
డైలీ భారత్, హైదరాబాద్: సికింద్రాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు రైల్వే స్టేషన్లో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు గంజాయి స్మగ్లింగ్ రాకెట్ను బయటపెట్టారు. ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు కలిసిన నలుగురు మహారాష్ట్ర వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 46 కిలోల గంజాయి ప్రభుత్వ లెక్క ప్రకారం 22.93 లక్షల రూపాయల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు జీఆర్పీ డీఎస్పీ జావేద్ తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇద్దరు నిందితుల నుంచి రూ 8.47 లక్షల విలువ చేసే 16.95 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >