Posted on 2026-03-27 16:51:28
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం,సుజాతనగర్ బీ.ఆర్.ఎస్.పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ నవమి సందర్భంగా సుజాతనగర్ సెంటర్ లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలకు పానకం మరియు పులిహోర పంపిణి కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమం లో సుజాతనగర్ BRS పార్టీ సుజాతనగర్ మండల అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్ నాయకులు చింతలపూడి జగన్, పెద్దమళ్ల నరేంద్ర,అన్నపురెడ్డి శ్యాంసుందర్ రెడ్డి, రమణ రెడ్డి,చెల్లిరవి, రాములమ్మ(నిర్మల),కార్తీక్, కృష్ణ,అమన్, సాజిత్ వెంకటేష్,రాజు,కిషోర్,శ్రీకాంత్, బానోత్ బాలాజీ నాయక్, చెరుకూరి కొండ, కత్తి కృష్ణ, ఇర్ఫాన్ , నాగమౌళి, రాము, వెంకటనారాయణ,బాబా, రహీం, ఖదీర్, జమీల్, ధన్ను, భార్గవ్, నాగరాజు, సతీష్, సంగు రాజేష్, చంటి, ప్రదీప్,SN రావు, షబ్బీర్, చిన్న నాగ,యోగేష్, కత్తి నర్సింహారావ్ , శివ,తదితరులు పాల్గొన్నారు
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >