Posted on 2026-03-31 16:25:55
మంగళవారం సందర్భంగా పరంజ్యోతి భగవతి ఆలయంలో పూజా కార్యక్రమం
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ లో గల శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల ఆలయంలో మంగళవారం సందర్భంగా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన గంజి శ్రీదేవి శ్రీనివాస్ దంపతులు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్న ప్రసాద వితరణకు సహకరించడం జరిగిందని వారికి ఆలయ సేవకులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ప్రతి మంగళవారం అనఘా లక్ష్మీదేవికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని,ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో 500 మంది భక్తులు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్,డాక్టర్ నీల బాలు,కొమిరిశెట్టి దిగంబర్, బాల్ నారాయణ సేవకులు పాల్గొనడం జరిగింది.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >