Posted on 2026-03-31 11:12:33
డైలీ భారత్, చల్లపల్లి: కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్లో ఉన్న టపాసులు బయటకు తీసుకు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో టపాసులు పేలి, ముగ్గురు కానిస్టేబుల్లతో సహా ఎస్ఐ దుర్గా ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసు స్టేషన్లో ఉన్న సామాగ్రికి సైతం మంట అంటుకుని పోలీసు వాహనం కూడా దగ్ధమైంది. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్, ఎస్ఐలను 108 వాహనంతో తొలుత ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అనంతరం మెరుగైన వైద్యం కోసం చల్లపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 16:25:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 15:47:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 15:46:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 15:20:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 15:11:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 15:09:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 12:50:34
Readmore >