Posted on 2026-04-02 09:30:03
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామపంచాయతీ పరిధిలో జడల చింత గ్రామ సమీపాన శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ఆలయం లో రెండు రోజుల నుండి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించినారు నూతన ఆలయ నిర్మాణం అనంతరం శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ఊరేగింపు కార్యక్రమం మరియు జలాభిషేకం నిర్వహించినారు నిర్వాహకులు ఆలయ ధర్మకర్త కలసాని దుర్గాప్రవీణ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల పరిసర ప్రాంత ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-11 13:57:25
Readmore >