Posted on 2026-04-07 11:21:10
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పంట పొలాల్లో కలుపు మొ క్కల నివారణకు రైతులు విరివిగా వాడే ఓ ప్రముఖ కంపెనీకి చెందిన గడ్డి మందును రాష్ట్రప్రభుత్వం నిషేధించింది, ఈ మందు అమ్మకాలను చట్ట విరుద్ధం గా ప్రకటిస్తూ జీవో నెంబర్ 24 ను విడుదల చేసి ఈ మందు తయారీ నిలువలు పంపిణీ, అమ్మకాలను చట్ట విరుద్ధంగా ప్రకటించింది, రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
మందు తక్కువ మోతాదు లో ఉపయోగించిన శరీర అవయవాలకు హాని కలిగిస్తుందని కూరగాయ లు విషపూరితంగా మారుతున్నాయని వాతావరణం పై కూడా ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాఖ గుర్తిం చింది,దీనితో ప్రభుత్వం ఈ గడ్డి మందు పై నిషేధం విధించింది.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >