Posted on 2026-04-07 16:19:28
డైలీ భారత్, కామారెడ్డి: సర్వే చేయాలని రెండుసార్లు మీ సేవలో చలాన్స్ కట్టడం జరిగిందని, సర్వేయర్ వచ్చి సర్వే చేయడం లేడని జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన భవాని పేట గ్రామానికి చెందిన గంగని చిన్న నర్సింలు. ఈ సందర్భంగా గంగాని చిన్న నర్సింలు మాట్లాడుతూ మా యొక్క సర్వేనెంబర్ 841/23 లో 2 ఎకరాల 37 గుంటల భూమి ఉందని, సర్వే చేయాలని రెండు సార్లు మీ సేవలో చలాన్ కట్టి పాల్వంచ ఎమ్మార్వో కార్యాలయంలో ఇవ్వడం జరిగిందని, చలాన్స్ కట్టి నాలుగైదు నెలలు అవుతుందని, సర్వేయర్ మాభూమి వద్దకు వచ్చి వెళ్లిపోవడం జరిగింది గాని , మాభూమిలో సర్వే చేయడం లేడని ఇటి విషయం పైన ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా వెంటనే అధికారులు నా భూమిలో సర్వే చేయించాలని కోరుతున్నాను అన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >