Posted on 2026-04-08 09:08:18
13/4/26 ఉదయం 9 గంటలకు దమ్మపేట mro ఆఫీస్ ఎదురుగా
అక్రమ భూ బదలాయింపులపై ఉన్నత స్థాయి అధికారులచే విచారణ జరపాలి
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట రెవిన్యూ కార్యాలయంలో గత 30 సంవత్సరాలుగా జరుగుతున్న భూ బదలాయింపులు,రికార్డు నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ అశ్వరావుపేట నియోజకవర్గ నాయుకులు తంబళ్ళ రవి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష,ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ భూముల మార్పిడి జరుగుతుందని,అసలు హక్కుదారులకు తెలియకుండా పట్టాలు మార్చారని,ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి సీబీఐ విచారణ జరిపించి నిజాలు వెలికితీయాలి... బాధితులకు న్యాయం చేయాలి...బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దీక్ష చేయడం జరుగుతుంది కావున మండలం వ్యాప్తంగా ఉన్న బాధితులు 13వ తారీకు ఉదయం దీక్షలో పాల్గొనగలరని తంబళ్ళ రవి పిలుపునిచ్చారు
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >