| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన ఎంఈవో, స్కూల్‌ అసిస్టెంట్‌

News

Posted on 2026-04-08 15:56:05

Share: Share


ఏసీబీకి చిక్కిన ఎంఈవో, స్కూల్‌ అసిస్టెంట్‌

డైలీ భారత్, మహబూబాబాద్‌ : జిల్లాలోని గూడూరు మండలానికి చెందిన విద్యాశాఖాధికారితో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యండెడ్‌గా చిక్కారు. రిటైర్ట్‌ ఉద్యోగికి రావాలసిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ బెనిఫిట్స్‌ బిల్లుల కోసం రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా వరంగల్‌ యూనిట్‌ ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.

గూడూర్‌ జిల్లా పరిషత్‌ స్కూల్‌లో హెడ్‌మాస్టర్‌గా, ఎంఈవోగా పనిచేస్తున్న అయోధ్యరాం, స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చంద్రమౌళి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి వరంగల్‌ కోర్టు హాజరుపరిచామని ఏసీబీ అధికారులు వివరించారు.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >