Posted on 2026-04-10 10:36:54
డైలీ భారత్, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాకు సమీపంలోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో ఉన్న మలంగుమ్మి వాటర్ఫాల్స్ వద్ద హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
సరదాగా పిక్నిక్కు వెళ్లిన ఐదుగురు బాలికల్లో ముగ్గురు – త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16) – సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటన సెల్ఫీ మోజు ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. వాటర్ఫాల్స్ ప్రాంతాల్లో రాళ్లు జారుడు ఉండటం, భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >