Posted on 2026-04-11 17:12:24
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కెల గండి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి,సత్తుపల్లి శ్రీ గాయత్రి హాస్పిటల్ వారు మరియు గ్రామీణ వైద్యులు తేజా ఆధ్వర్యంలో పార్కేలాగండి గ్రామము స్కూల్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసారు,ఆ శిబిరం లో పేసెంట్లకు md డాక్టర్ గారు ఉచితంగా చూసి ఉచితంగా మందులు పంపిణి చేసారు,ఇ కార్యక్రమం లో శ్రీ గాయత్రి హాస్పిటల్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >
అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్
Posted On 2026-04-11 16:14:19
Readmore >
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ
Posted On 2026-04-11 16:12:01
Readmore >
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >