Posted on 2026-04-13 16:20:40
డైలీ భారత్, శివాయిపల్లి: ఈరోజు కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని రాజంపేట మండల్ శివాయిపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసి ఈ సందర్భంగా గృహప్రవేశం చేసిన నిట్టూరి జనార్దన్ రావు దిక్షిత, కుటుంబ సభ్యులకు వస్త్రాలు బహుకరించి శుభాకాంక్షలు తెలియజేసినా టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, జరిగింది. ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్ సంధ్య బాలరాజ్, గ్రామా అధ్యక్షులు ఆనంద్ రావు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మామిళ్ల అంజయ్య,మున్సిపల్ కౌన్సిలర్, గడ్డమీది మహేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి జూలూరి సుధాకర్, ఉపాధ్యక్షులు, పంపరి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు,పంపరి శ్రీనివాస్,సలీం, చాట్ల వంశీ, రవీందర్ గౌడ్,శ్రీధర్, బండారి శ్రీకాంత్,ఆబిద్,రాశేఖర్,బల్ల శ్రీనివాస్,శశి,రాహుల్,ఉన్నారు.
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >