Posted on 2026-04-17 13:58:53
డైలీ భారత్, కామారెడ్డి: ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ కుమార్ మాట్లాడారు.క్యాన్సర్ చికిత్సలో వైద్యశాస్త్రం గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. సాంప్రదాయ పద్ధతులైన శస్త్రచికిత్స, కీమోథెరపీ మరియు రేడియేషన్తో పాటు, ఇప్పుడు క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకునే అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఇవి తక్కువ దుష్ప్రభావాలతో, మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయన్నారు.
యశోద హాస్పిటల్స్ లో క్యాన్సర్ చికిత్సకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం జరుగుతుందన్నారు,హైపర్ స్ట్రైక్ మిషన్ ద్వారా
కణతులను ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని, చుట్టుపక్కల ఆరోగ్యకరమైన కణజాలానికి హాని కలగకుండా చికిత్స చేయవచ్చని చెప్పారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయినప్పుడు ఆందోళన చెందడం సహజం, కానీ సరైన అవగాహన, మానసిక ధైర్యం మరియు చికిత్స ద్వారా దీనిని జయించవచ్చని తెలిపారు. సాధారణంగా స్టేజ్ 4 క్యాన్సర్ను పూర్తిగా నయం చేయడం చాలా కష్టం. అయితే, ఆధునిక వైద్య చికిత్సల వల్ల ఇది ఇప్పుడు పూర్తిగా నయం కాకపోయినా, నియంత్రించగల దీర్ఘకాలిక వ్యాధిగా మారుతోందని పేర్కొన్నారు..
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >